వచ్చేస్తుందా?
రాష్ట్రములో ఏదో అయితుందనే అనిపిస్తుంది.
కాని ఖచ్చితంగాఎలా వుంటుందో చెప్పలేం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త రాష్ట్ర ఏర్పాటు
కానేకాదు. ఆంధ్ర వాళ్ళమాయాజాలములో,
మోసాల ఊబిలో చిక్కుకు పోయిన హైదరాబాదు
రాష్ట్రము తిరిగి స్వంత అస్తిత్వాన్ని సంతరించు
కుంటుంది. అంతే. దీనికి ఆంధ్రవాళ్ళుబాధపడాల్సింది
ఏమి వుండదు. ఆంధ్ర యువత, వాళ్ళు ఏమైనా
కోల్పోయారనుకుంటే, దానికి కారణము వారి పెద్దలె
అని తెలుసుకోవాలి. వారి పెద్దల మోసకారితనము,
దుర్నితి, దురాశ, ద్రోహబుద్ధి, దురహంకారమే కారణమని
తెలుసుకోవాలి. తెలుగు వారు రెండు లేదా మూడు రాష్ట్రాలలో
వుంటె, అది వారి ఘనతగా తెలుసుకొని సుహృద్భావముతో
మెలిగితె, దక్షిణభారతములో తెలుగువారు ఒక దృడమైన
శక్తిగా ఎదుగుతారు. తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లోనె
కాక కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా
వున్నారు. తెదేపా నాయకుడు ఏ మాత్రము రాజకీయ
చతురతతోపాటు దూరదృష్టి వున్నా, అప్పుడె తెలంగాణకు
అడ్డుపడక సహకరించి వుండివుంటే దక్షిణ భారతములో
తెలుగు వారి పార్టీగా ఎంతో చక్కగ ఎదిగే అవకాశము
వుండేది. కాని ఇప్పుడు అతడు ఒక వెన్నుపోటు
నాయకుడిగ మాత్రమె చరిత్రలో మిగిలిపోతాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసె వుద్దేశము
వుందంట. మునిగి పోయెదేమి లేదు. ఉపముఖ్యమంత్రి
తాత్కాలికి ముఖ్యమంత్రి కావచ్చనుకుంటా. కేసిఆర్
అన్నట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్న
వాక్కు కూడ నిజమౌతుంది.
జై తెలంగాణ ! జయహో తెలంగాణ !!
రాష్ట్రములో ఏదో అయితుందనే అనిపిస్తుంది.
కాని ఖచ్చితంగాఎలా వుంటుందో చెప్పలేం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త రాష్ట్ర ఏర్పాటు
కానేకాదు. ఆంధ్ర వాళ్ళమాయాజాలములో,
మోసాల ఊబిలో చిక్కుకు పోయిన హైదరాబాదు
రాష్ట్రము తిరిగి స్వంత అస్తిత్వాన్ని సంతరించు
కుంటుంది. అంతే. దీనికి ఆంధ్రవాళ్ళుబాధపడాల్సింది
ఏమి వుండదు. ఆంధ్ర యువత, వాళ్ళు ఏమైనా
కోల్పోయారనుకుంటే, దానికి కారణము వారి పెద్దలె
అని తెలుసుకోవాలి. వారి పెద్దల మోసకారితనము,
దుర్నితి, దురాశ, ద్రోహబుద్ధి, దురహంకారమే కారణమని
తెలుసుకోవాలి. తెలుగు వారు రెండు లేదా మూడు రాష్ట్రాలలో
వుంటె, అది వారి ఘనతగా తెలుసుకొని సుహృద్భావముతో
మెలిగితె, దక్షిణభారతములో తెలుగువారు ఒక దృడమైన
శక్తిగా ఎదుగుతారు. తెలుగువారు ఆంధ్రప్రదేశ్ లోనె
కాక కర్ణాటక, మహారాష్ట్ర, చెన్నై, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా
వున్నారు. తెదేపా నాయకుడు ఏ మాత్రము రాజకీయ
చతురతతోపాటు దూరదృష్టి వున్నా, అప్పుడె తెలంగాణకు
అడ్డుపడక సహకరించి వుండివుంటే దక్షిణ భారతములో
తెలుగు వారి పార్టీగా ఎంతో చక్కగ ఎదిగే అవకాశము
వుండేది. కాని ఇప్పుడు అతడు ఒక వెన్నుపోటు
నాయకుడిగ మాత్రమె చరిత్రలో మిగిలిపోతాడు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి రాజీనామా చేసె వుద్దేశము
వుందంట. మునిగి పోయెదేమి లేదు. ఉపముఖ్యమంత్రి
తాత్కాలికి ముఖ్యమంత్రి కావచ్చనుకుంటా. కేసిఆర్
అన్నట్టు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు అన్న
వాక్కు కూడ నిజమౌతుంది.
జై తెలంగాణ ! జయహో తెలంగాణ !!
No comments:
Post a Comment