ఆంధ్ర బాబూ - అవకాశ యాత్ర
పాపం, ఎర్రబెల్లి దయాకర్రావ్! చంద్రబాబు తెలంగాణకు
అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చాడు కాబట్టి తెదేపా
తెలంగాణలో గెలుస్తుందని, తానే తెలంగాణలో చెప్పుకోదగ్గ
నాయకుడనని, దేవుడు దయదలిస్తె చీఫ్ మినిస్టర్ కావచ్చని
ఆశ పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు యాత్రతో అది కాస్తా
తుస్సుమన్నది. టిటిడీపి నాయకులంతా ప్రస్తుతానికి అండర్
గ్రౌండ్ పోయినా రెపో, ఎళ్లుండో ఏమి చెప్పుతారో చూడాలి.
చంద్రబాబు ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ అని పేరు బదులు
‘ఆంధ్రుల ఆత్మగౌరావ యాత్ర’ అని పెట్టుకొని వుంటె బాగుండేది.
తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి ఏండ్ల కొద్ది ఉద్యమము
చేసినా, నెలల తరబడి విద్యాసంస్థలు బందువున్నా, ఉద్యోగస్తులు
ఆరువారాలు విధులు బంద్ చేసి ఉద్యమము చేస్తున్నా, పొలీసులు
తెలంగాణ ఉద్యమకారులపై దౌర్జన్యము చేస్తున్నా, అరెస్టులు చేసి
హింసిస్తున్నా, తెలంగాణ యువకులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలు
చేసుకున్నాచంద్రబాబు ఏ మాత్రము స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా
శాసనసభలోరాష్ట్ర పరిస్థితుల గురించి, తెలంగాణలో జరుగుతున్న ప్రజా
ఉద్యమము గురించి ప్రభుత్వాన్ని ఒక్కనాడు నిలదీయలేదు. అంతేకాదు
ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానము పెడితె ప్రభుత్వము పడకుండా పూర్తి
మద్దతు కూడ ఇచ్చాడు. సీమాంధ్ర, తెలంగాణ రెండు కళ్ళన్నా ఆయన
తెలంగాణ కన్ను పూర్తిగా గుడ్డిదైంది. ఉన్న ఒక కన్నుమెల్లేమో, దానికి
సెలెక్టివగా సీమాంధ్రమాత్రమే కనబడ్తది. తెలంగాణ ఉద్యమము తీవ్రముగా
ఉన్నన్ని రోజులు విదేశాలలో టూర్లు కొట్టుకుంటు వుండటమో, మరేదొ
వంకన సీమాంధ్రలోకాలం గడిపేటోడు. ఎలాంటి స్పందన లేకుండా కూల్గా
ఏ ఫ్రీజర్లో వుండేవాడో! తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్లని అస్సలే గుర్తుకు
రాదు.
కాని, సీమాంధ్రలో ఎమైనా అయితుంటె ఈ రెండు కళ్ళ ఓ గుడ్డి కన్ను, ఓ
మెల్లకన్ను ఆంధ్రబాబు హృదయము దడ,దడ కొట్టుకుంటుంది. ఉరికి పోయి
అక్కడవాళ్లకు అండగా నిలబడుతాడు. కేంద్రానికి రాష్ట్ర పరిస్థ్తితుల గురించి
అత్యంత అవేదనతో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు. ఆంధ్రోల్ల బాధ ప్రపంచ
బాధగ ఫీలౌతాడు. ఇంట్లో కాలు నిలవదు. మేధావులతోటి, మీడియోల్లతోటి,
వాళ్ళతోటి, వీళ్ళతోటి మీటింగుల మీద మీటింగులు పెట్ట్టి మేధోమథనము చేస్తాడు.
ప్రజలే నా జీవతము, మీరు లేకపోతే నేను లేనని మీమధ్యలోనే నా జీవతమని
యాత్రలు మొదలు పెడ్తాడు. తెలుగుజాతని దానికొ కలరిస్తాడు. అంతకంటే
ఆంధ్ర జాతంటె కరెక్ట్ గా సరిపోతుంది. తెలంగాణలో ప్రజలు తెలుగువారైతె
ఆయన అప్పుడెందుకు స్పందించలేదు? తెలుగు భాష ఒక్కటనుకున్న
ఆంధ్ర తెలుగు వేరు, తెలంగాణ తెలుగు వేరు - అమెరికన ఇంగ్లషు, బ్రిటన్
ఇంగ్లీష్ వేరైనట్టు.
ఈ యాత్రకు తెలుగు ఆత్మగౌరవయాత్రంటె ఎవరు నమ్మరు కాని, ఆంధ్ర ఆత్మ
గౌరవయాత్రా అని పెట్టుకుంటే బాబు గారికి కనీసము ఆంధ్రలో అతనిపట్ల
అభిమానము ఎక్కువై అది ఓట్లై అధికారాన్ని పొందొచ్చు.
పాపం, ఎర్రబెల్లి దయాకర్రావ్! చంద్రబాబు తెలంగాణకు
అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చాడు కాబట్టి తెదేపా
తెలంగాణలో గెలుస్తుందని, తానే తెలంగాణలో చెప్పుకోదగ్గ
నాయకుడనని, దేవుడు దయదలిస్తె చీఫ్ మినిస్టర్ కావచ్చని
ఆశ పెట్టుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు యాత్రతో అది కాస్తా
తుస్సుమన్నది. టిటిడీపి నాయకులంతా ప్రస్తుతానికి అండర్
గ్రౌండ్ పోయినా రెపో, ఎళ్లుండో ఏమి చెప్పుతారో చూడాలి.
చంద్రబాబు ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ అని పేరు బదులు
‘ఆంధ్రుల ఆత్మగౌరావ యాత్ర’ అని పెట్టుకొని వుంటె బాగుండేది.
తెలంగాణ ప్రజలంతా రోడ్ల మీదికి వచ్చి ఏండ్ల కొద్ది ఉద్యమము
చేసినా, నెలల తరబడి విద్యాసంస్థలు బందువున్నా, ఉద్యోగస్తులు
ఆరువారాలు విధులు బంద్ చేసి ఉద్యమము చేస్తున్నా, పొలీసులు
తెలంగాణ ఉద్యమకారులపై దౌర్జన్యము చేస్తున్నా, అరెస్టులు చేసి
హింసిస్తున్నా, తెలంగాణ యువకులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలు
చేసుకున్నాచంద్రబాబు ఏ మాత్రము స్పందించలేదు. ప్రతిపక్ష నేతగా
శాసనసభలోరాష్ట్ర పరిస్థితుల గురించి, తెలంగాణలో జరుగుతున్న ప్రజా
ఉద్యమము గురించి ప్రభుత్వాన్ని ఒక్కనాడు నిలదీయలేదు. అంతేకాదు
ప్రతి పక్షాలు అవిశ్వాస తీర్మానము పెడితె ప్రభుత్వము పడకుండా పూర్తి
మద్దతు కూడ ఇచ్చాడు. సీమాంధ్ర, తెలంగాణ రెండు కళ్ళన్నా ఆయన
తెలంగాణ కన్ను పూర్తిగా గుడ్డిదైంది. ఉన్న ఒక కన్నుమెల్లేమో, దానికి
సెలెక్టివగా సీమాంధ్రమాత్రమే కనబడ్తది. తెలంగాణ ఉద్యమము తీవ్రముగా
ఉన్నన్ని రోజులు విదేశాలలో టూర్లు కొట్టుకుంటు వుండటమో, మరేదొ
వంకన సీమాంధ్రలోకాలం గడిపేటోడు. ఎలాంటి స్పందన లేకుండా కూల్గా
ఏ ఫ్రీజర్లో వుండేవాడో! తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్లని అస్సలే గుర్తుకు
రాదు.
కాని, సీమాంధ్రలో ఎమైనా అయితుంటె ఈ రెండు కళ్ళ ఓ గుడ్డి కన్ను, ఓ
మెల్లకన్ను ఆంధ్రబాబు హృదయము దడ,దడ కొట్టుకుంటుంది. ఉరికి పోయి
అక్కడవాళ్లకు అండగా నిలబడుతాడు. కేంద్రానికి రాష్ట్ర పరిస్థ్తితుల గురించి
అత్యంత అవేదనతో ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తాడు. ఆంధ్రోల్ల బాధ ప్రపంచ
బాధగ ఫీలౌతాడు. ఇంట్లో కాలు నిలవదు. మేధావులతోటి, మీడియోల్లతోటి,
వాళ్ళతోటి, వీళ్ళతోటి మీటింగుల మీద మీటింగులు పెట్ట్టి మేధోమథనము చేస్తాడు.
ప్రజలే నా జీవతము, మీరు లేకపోతే నేను లేనని మీమధ్యలోనే నా జీవతమని
యాత్రలు మొదలు పెడ్తాడు. తెలుగుజాతని దానికొ కలరిస్తాడు. అంతకంటే
ఆంధ్ర జాతంటె కరెక్ట్ గా సరిపోతుంది. తెలంగాణలో ప్రజలు తెలుగువారైతె
ఆయన అప్పుడెందుకు స్పందించలేదు? తెలుగు భాష ఒక్కటనుకున్న
ఆంధ్ర తెలుగు వేరు, తెలంగాణ తెలుగు వేరు - అమెరికన ఇంగ్లషు, బ్రిటన్
ఇంగ్లీష్ వేరైనట్టు.
ఈ యాత్రకు తెలుగు ఆత్మగౌరవయాత్రంటె ఎవరు నమ్మరు కాని, ఆంధ్ర ఆత్మ
గౌరవయాత్రా అని పెట్టుకుంటే బాబు గారికి కనీసము ఆంధ్రలో అతనిపట్ల
అభిమానము ఎక్కువై అది ఓట్లై అధికారాన్ని పొందొచ్చు.
No comments:
Post a Comment